ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు'

By

Published : Apr 26, 2020, 6:10 PM IST

ప్రజలందరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్‌ సూచించారు.

Collector intiaz and CP are visit on Security measures are taken on corona lockdown  at vijayawada in krishna district
Collector intiaz and CP are visit on Security measures are taken on corona lockdown at vijayawada in krishna district

'నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవ్'

కరోనా నిబంధనల పట్ల విజయవాడ ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అదనపు బలగాలతో కవాతు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలను కలెక్టర్, సీపీ పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details