ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లపల్లి ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

కృష్ణాజిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

By

Published : Mar 14, 2021, 4:56 PM IST

Updated : Mar 14, 2021, 5:21 PM IST

గొల్లపల్లి ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
గొల్లపల్లి ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన కూలీల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Last Updated : Mar 14, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details