ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాసేపట్లో విజయవాడకు గవర్నర్​..స్వాగతం పలకనున్న సీఎం

ఆంధ్రప్రదేశ్​కు నియమించిన నూతన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ కాసేపట్లో విజయవాడకు రానున్నారు. గవర్నర్​కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు.

By

Published : Jul 23, 2019, 2:22 PM IST

ఏపీ నూతన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్

కాసేపట్లో నూతనంగా నియమితులైన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ విజయవాడకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో నూతన గవర్నర్​కు ముఖ్యమంత్రి జగన్​ స్వాగతం పలకనున్నారు.

ఏపీ నూతన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్

ABOUT THE AUTHOR

...view details