ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 23, 2020, 8:32 PM IST

ETV Bharat / state

ప్రజలు రహదారులపైకి రాకుండా చూడాలి: డీజీపీకి సీఎం ఆదేశం

కరోనా వైరస్​ నివారణకు అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

'ప్రజలు రహదారులపైకి రాకుండా చూడాలని డీజీపీకి సీఎం ఆదేశం'
'ప్రజలు రహదారులపైకి రాకుండా చూడాలని డీజీపీకి సీఎం ఆదేశం'

రాష్ట్రంలో కరోనా నిరోధక చర్యలు, లాక్‌డౌన్ అంశాలపై వైద్యారోగ్యశాఖ అధికారులు, డీజీపీతో సీఎం జగన్‌ సమీక్షించారు. ప్రజలు పెద్దఎత్తున రహదారులపైకి రాకుండా కార్యాచరణ చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలు, నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.

వైద్యారోగ్యశాఖ అధికారులు, డీజీపీతో సీఎం జగన్‌ సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details