ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హిమాచల్ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్

By

Published : Jan 12, 2021, 1:25 PM IST

Updated : Jan 12, 2021, 1:31 PM IST

విజయవాడలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను... ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్కరించారు.

హిమాచల్ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్
హిమాచల్ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్

హిమాచల్ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్

హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కలిశారు. పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన దత్తాత్రేయ.. గేట్​వే హోటల్​లో బస చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దత్తాత్రేయతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

దత్తాత్రేయకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి.. శాలువాతో జగన్ సత్కరించారు. ముఖ్యమంత్రి వెంట తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. వారికంటే ముందు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. దత్తాత్రేయను మార్యాదపూర్వకంగా కలిశారు.

Last Updated : Jan 12, 2021, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details