ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇంటిని తగలబెట్టిన దుండగులు - krishna district news

ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా...కొందరు దుండగులు ఒక ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకు పాలెంలో కలకలం సృష్టించింది.

Clash between the two factions in the middle thugs set on fire
ఇరువర్గాల మధ్య ఘర్షణ...మధ్యలో...నిప్పంటించిన దుండగులు

By

Published : Nov 23, 2020, 11:29 AM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకు పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు దుండగులు ఒక ఇంటికి నిప్పంటించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి వెళ్ళిన పోలీసులు ఘటనకు పాల్పడిన పది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details