ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణం పైకప్పు ధ్వంసం చేసి దోచుకెళ్లారు..! - crime news in vijayawada nunna

విజయవాడ శివారు నున్న గ్రామంలోని ఓ దుకాణంలో చోరి జరిగింది. 4 వేల నగదు, సరకులు చోరి చేశారని దుకాణ యజమాని తెలిపారు.

chori at Krishna dst nunna grossaries theft
chori at Krishna dst nunna grossaries theft

By

Published : Jul 18, 2020, 12:26 PM IST

విజయవాడ గ్రామీణం నున్న గ్రామం హృదయనగర్​లోని ఓ దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు తొలగించి 4 వేల నగదు, సరకులు దొంగలు ఎత్తికెళ్లారని బాధితులు వాపోయారు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details