కృష్ణా జిల్లా మచిలీపట్టణం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణం పనులు ఆరంభం అయ్యాయి. చిన జీయర్ స్వామి వీటికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ వేడుకలో స్వామి అనుగ్రహ భాషణం చేశారు.
గొడుగుపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన - మంత్రి పేర్ని నాని తాజా సమాచారం
కృష్ణా జిల్లాలో గొడుగుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి. చిన జీయర్ స్వామి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
![గొడుగుపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన Chinna Jiyar Swamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9990685-631-9990685-1608805879762.jpg)
చిన జీయర్ స్వామి