ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరికీ ఈశ్వర కటాక్షం కలగాలి: చంద్రబాబు, లోకేశ్ - రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు తాజా వార్తలు

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu and Lokesh Shivratri wishes
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, లోకేశ్​ల శివరాత్రి శుభాకాంక్షలు

By

Published : Mar 11, 2021, 10:32 AM IST

రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిరాడంబరుడు, భోళాశంకరుడు, గరళాకంఠుడు అని ఆ శివుడికి పేర్లు ఉన్నాయన్న చంద్రబాబు.. ఇవన్నీ కూడా మన భారతీయుల గొప్ప లక్షణాలకు, ఉత్తమ సంస్కృతికి నిదర్శనాలుగా పేర్కొన్నారు.

భక్తులందరికీ ఆ ఈశ్వర కటాక్షం కలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పరమ పవిత్రమైన శివరాత్రి పండుగను జరుపుకుంటున్న భక్తులందరికీ ఆ శంకరుడు సకల శుభాలను అనుగ్రహించాలని నారా లోకేశ్‌ ఆకాంక్షించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details