ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి చేరుకున్న 70 వెంటిలేటర్లు

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు చేరుకున్నాయి. దిల్లీ నుంచి  విజయవాడకు ప్రత్యేక విమానంలో సుమారు 70 వెంటిలేటర్లను తరలించింది.

By

Published : May 19, 2021, 10:03 PM IST

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి చేరుకున్న 70 వెంటిలేటర్లు
కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి చేరుకున్న 70 వెంటిలేటర్లు

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో సుమారు 70 వెంటిలేటర్లను పంపింది. కొవిడ్ అత్యవసర చికిత్సకు వినియోగించుకోవాలని సూచిస్తూ వెంటిలేటర్లు సహా ఇతర అత్యవసర వైద్య సామగ్రిని రాష్ట్రానికి తరలించింది. రాష్ట్రానికి చేరిన అత్యవసర వైద్య సామగ్రితో కరోనా సేవల్లో పురోగతి కనిపించనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details