తొలిదశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన క్యాన్సర్ మారథాన్ను డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. 5 కిలోమీటర్ల మేర సాగిన మారథాన్లో.. పోలీసు సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 103 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. ప్రజలందరూ వ్యాయామం మీద మరింత దృష్టి సారించాలని సూచించారు.
తొలిదశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్ను జయించవచ్చు: డీజీపీ - విజయవాడలో క్యాన్సర్ మారథాన్ కార్యక్రమం
గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన క్యాన్సర్ మారథాన్ను..డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. 5 కిలోమీటర్ల మేర సాగిన మారథాన్లో.. పోలీసు సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![తొలిదశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్ను జయించవచ్చు: డీజీపీ dgp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9119588-12-9119588-1602297376002.jpg)
dgp
తొలిదశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు: డీజీపీ
ఇదీ చదవండి:జగన్ అక్రమాస్తుల కేసులో ఇక రోజువారీ విచారణ
TAGGED:
విజయవాడ తాజా వార్తలు