ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టుపై స్పష్టత ఇవ్వాలి: విజయవాడ బార్ అసోసియేషన్ - government

అమరావతిలో హైకోర్టును కొనసాగిస్తూ, కర్నూలులో బెంచ్ ను ఏర్పాటు చేస్తే..కక్షి దారులకు న్యాయం జరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ పేర్కొంది.

బార్ అసోసియేషన్

By

Published : Sep 13, 2019, 5:42 PM IST

హైకోర్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

ప్రభుత్వం హైకోర్టు ప్రధాన బెంచ్ ను మార్చకుండా రాయలసీమలో బెంచ్ ను ఏర్పాటుచేస్తే కక్షిదారులకు తగిన న్యాయం జరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది.హైకోర్టు తరలింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అసోసియేషన్‌ కోరింది.అందులో భాగంగా శుక్రవారం విధులను బహిష్కరించింది.

ABOUT THE AUTHOR

...view details