ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయోధ్య రామ మందిర నిర్మాణానికి.. జగ్గయ్యపేటలో నిధి సేకరణ - Srirama Sobha Yatra news

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన నిధి సేకరణ కార్యక్రమం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో విజయవంతంగా సాగింది. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Ayodhya Ram Mandir Construction Fund Raising March at Jaggayyapeta, Krishna District
అయోధ్య రామమందిర నిర్మాణ నిధి సేకరణ శోభాయాత్ర

By

Published : Feb 11, 2021, 9:23 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణ నిధి సేకరణ శోభాయాత్ర విజయవంతంగా సాగింది. రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. అన్ని వర్గాలువారి నుంచి విశేష స్పందన లభించింది.

పలు కూడళ్లలో ప్రసంగాలు, భజనలు చేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు లలితా పీఠాధిపతి ఆదిత్యానంద భారతి స్వామి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details