ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ చెక్​పోస్ట్ ఎస్పీవో సిబ్బందికి స్నేహపూర్వక పోలీసింగ్​పై అవగాహన - పోలీస్ చెక్ పోస్ట్ ఎస్పీవో సిబ్బందికి అవగాహన కార్యక్రమం

కృష్ణా జిల్లా మైలవరం సర్కిల్ పరిధిలోని పోలీస్ చెక్​పోస్ట్ ఎస్పీవో సిబ్బందికి... నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Awareness on friendly policing for police check post SPO staff in mylavaram at vijayawada
పోలీస్ చెక్ పోస్ట్ ఎస్పీవో సిబ్బందికి స్నేహపూర్వక పోలీసింగ్​పై అవగాహన

By

Published : Sep 11, 2020, 3:00 PM IST

కృష్ణా జిల్లా మైలవరం సర్కిల్ పరిధిలోని పోలీస్ చెక్​పోస్ట్ ఎస్పీవో సిబ్బందికి నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ విధి నిర్వహణలో, ప్రవర్తనలో పోలీసులు మార్పులు చేసుకోవాలని డీఎస్పీ తెలిపారు. అవినీతికి తావులేకుండా స్నేహపూర్వక పోలీసింగ్​కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళల భద్రతకు అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details