ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగిన మత్తులో.. రైలు కింద చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత? - krishna district

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో.. మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. చేతులారా.. చేతిని పోగొట్టుకుని... ఆసుపత్రి పాలయ్యాడు.

మద్యం మత్తులో రైలు కింద చెయ్యి పెట్టిన ఆటో డ్రైవర్

By

Published : Sep 23, 2019, 8:57 PM IST

మద్యం మత్తులో రైలు కింద చెయ్యి పెట్టిన ఆటో డ్రైవర్

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన పెనుగొండ గోపయ్య.. మద్యం మత్తులో మతి తప్పి ప్రవర్తించాడు. రైలు కింద చెయ్యి పెట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో కుడి చేతిని కోల్పోయాడు. పెనుగంచిప్రోలు నుంచి తన ఆటోతో వచ్చిన గోపయ్య మద్యం తాగిన అనంతరం.. రైలు వచ్చే సమయంలో ఇలా ప్రమాదానికి గురయ్యాడు. చేయి పూర్తిగా తెగిపోయి ఉన్న గోపయ్యను.. స్థానికులు 108 వాహనంలో జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details