ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2020, 5:32 PM IST

ETV Bharat / state

తెదేపా నేతలపై దుండగుల దాడి... కేసు నమోదు

విజయవాడలోని ఆల్ఫా హోటల్ వద్ద తెదేపా నాయకులపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

attack on TDP leaders in ibrahimpatnam vijayawada
తెదేపా నేతలపై దుండగుల దాడి.

తెదేపా నేతలపై దుండగుల దాడి.

విజయవాడలోని ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ వద్ద తెదేపా నేతలపై దాడి జరిగింది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్​లో మైనింగ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా... తెదేపా నేత అజయ్ సహా మరో ఏడుగురిపై దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details