ప్రభుత్వంపై మండిపడ్డ అచ్చెన్నాయుడు - acchennayudu latest news
విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. విమానాలను నిలిపివేశారని తెలుగుదేశం నాయకుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విమాన సర్వీసులు నిలిపివేయడంపై వైకాపా ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు.
![ప్రభుత్వంపై మండిపడ్డ అచ్చెన్నాయుడు atcchennaiudu fire on ap governament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7334061-925-7334061-1590342746638.jpg)
ప్రభుత్వంపై మండిపడ్డా అచ్చెన్నాయుడు