రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించిన అధికారులు.. అందులో ఎంపికైన వారికి ఇంత వరకూ ఇంటర్వూలు జరపలేదని అభ్యర్థులు విజయవాడలో ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు చెల్లవంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలను నిరసించారు. ప్రభుత్వం స్పందించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
'అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆందోళన' - latest news of assistant professors
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు గత సంవత్సరం రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంతవరకూ ఇంటర్వ్యూలు జరగలేదు. దీనిపై ఆగ్రహించిన అభ్యర్థులు మౌఖిక పరీక్షలు జరపాలని విజయవాడలో ఆందోళన చేశారు.
!['అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆందోళన' assistant professor candidates dharna for their jobs in Vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5361511-110-5361511-1576235511998.jpg)
ధర్నా చేస్తున్న అభ్యర్థులు
ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థుల ఆందోళన
ఇదీ చూడండి: