ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టికెట్ల రద్దు గడువును ఏపీఎస్​ఆర్టీసీ మరోసారి పొడిగింపు

లాక్​ డౌన్​లో బస్సు సేవలు నిలిచిపోవటంతో అప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ నగదు తిరిగి చెల్లిస్తోంది. ఆ టికెట్లను రద్దు చేసుకునే సమయాన్ని మరోసారి పొడిగించింది.

By

Published : Aug 31, 2020, 10:04 PM IST

Published : Aug 31, 2020, 10:04 PM IST

apsrtc extends ticket canellation time
apsrtc extends ticket canellation time

లాక్​ డౌన్ సమయంలో రద్దు అయిన బస్సు టికెట్లు రద్దు చేసుకునే సమయాన్ని ఏపీఎస్​ఆర్టీసీ మరోసారి పొడిగించింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 14 వరకు సమయాన్ని ఇచ్చింది. ఏటీబీ, బస్టాండ్ కౌంటర్లలో టికెట్లు చూపించి నగదు తీసుకోవచ్చని ప్రయాణికులకు ఆర్టీసీ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details