ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకటించిన రూ.10 వేల వేతన జీవో విడుదల చేయాలి - chalo vijayawada

ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏపీ మెప్మా ఆర్.పి ఉద్యోగ సంఘాలు 'ఛలో విజయవాడ' పేరుతో నిరసన చేపట్టారు.

ap mepma workers conduscted chalo vijayawada progarm in vijayawada in krishan district

By

Published : Aug 24, 2019, 3:57 PM IST

ఉద్యోగ భద్రతకై ఏపీ మెప్మా ఉద్యోగుల ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల వేతన జీవోను తక్షణం విడుదల చేసి,బకాయిలను వెంటనే చెల్లించాలని మెప్మా ఆర్.పి ఉద్యోగులు ధర్నాకు దిగారు.విజయవాడలో ధర్నాకు దిగిన వారు,విధుల నుంచి తమను తొలగించే వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు.తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.మెప్మా ఆర్.పిలు చేసే పనులను వార్డు వాలంటీర్లకు,వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగించొద్దని కోరారు.

ABOUT THE AUTHOR

...view details