రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 2వ వారంలో నిర్వహించాల్సిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నిర్వహణ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామన్నారు.
సచివాలయాల పరీక్ష వాయిదా - ఏపీలో సచివాలయం పరీక్షలు వాయిదా
సచివాలయాల పరీక్షకు కరోనా సెగ తాకింది. రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నందున ఆగస్టులో జరగాల్సిన పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
![సచివాలయాల పరీక్ష వాయిదా ap grama sachivalayam exams postponed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8093335-949-8093335-1595208260065.jpg)
ap grama sachivalayam exams postponed