ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏసీబీ డైరెక్టర్​గా విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డి - AP ACB new director news

ఏసీబీ డైరెక్టర్​గా విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

EX IPS malla reddy
EX IPS malla reddy

By

Published : Dec 4, 2020, 9:17 PM IST

విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డిని ఏసీబీ డైరెక్టర్​గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఏసీబీ డైరెక్టర్ హోదాలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details