కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లే కరోనా రోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. గరికపాడు చెక్ పోస్ట్ దాటిన తర్వాత తెలంగాణలోని రామాపురం సరిహద్దు వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న కరోనా బాధితుల అంబులెన్స్లను పోలీసులు అనుమంతిచడం లేదని బాధితులు వాపోయారు.
రామాపురం చెక్పోస్ట్ వద్ద కరోనా రోగుల అంబులెన్స్లు అడ్డగింత - corona-ambulances-stopped-at-ramapuram
రాష్ట్రం నుంచి అత్యుత్తమ వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లే కరోనా రోగుల అంబులెన్స్లను తెలంగాణలోని రామాపురం చెక్పోస్ట్ వద్ద అడ్డుకుంటున్నారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
![రామాపురం చెక్పోస్ట్ వద్ద కరోనా రోగుల అంబులెన్స్లు అడ్డగింత ap-corona-ambulances-stopped-at-ramapuram-check-post](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11708439-1022-11708439-1620645454095.jpg)
రామాపురం చెక్పోస్ట్ వద్ద కరోనారోగుల అంబులెన్స్లు అడ్డగింత