ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రానికి చేరిన మరో 4.20 లక్షల టీకా డోసులు - 4.20 lakh Kovshield doses reached vijayawada

రాష్ట్రానికి మరో 4.20 లక్షల కరోనా టీకా​ డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇని​స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషిల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.

రాష్ట్రానికి చేరుకున్న మరో 4.20 లక్షల కొవిషీల్డ్ డోసులు
రాష్ట్రానికి చేరుకున్న మరో 4.20 లక్షల కొవిషీల్డ్ డోసులు

By

Published : Jun 8, 2021, 11:00 PM IST

రాష్ట్రానికి మరో 4.20 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇని​స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్​ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details