ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో అమరావతి కోసం ఆందోళన - గుడివాడలో అమరావతి ఆందోళన

అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా గుడివాడలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతుగా గుడివాడ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదోరోజుకు చేరాయి. మూడు రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు.

amaravathi protest in gudiwada krishna district
గుడివాడలో అమరావతి ఆందోళన

By

Published : Jan 13, 2020, 11:35 AM IST

గుడివాడలో అమరావతి ఆందోళన

.

ABOUT THE AUTHOR

...view details