ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో 'అమరావతి' నిరసనలు - amaravathi jac protest at nandigama

రాజధాని రైతుల ఆందోళనలకు ఇతర ప్రాంతాల ప్రజల మద్దతు కొనసాగుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అక్కడ దీక్ష చేపట్టిన రైతులకు సంఘీభావంగా కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాటైన శిబిరం 47 రోజులుగా కొనసాగుతోంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రైతుల త్యాగాలను గౌరవించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

amaravathi jac protest at nandigama
నందిగామలో అమరావతి నిరసనలు

By

Published : Feb 25, 2020, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details