ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిహారం పంపిణీ అవకతవకలపై వ్యవసాయాధికారుల విచారణ - Compensation Distribution news

పంట నష్టానికి అందించే పరిహార పంపిణీలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో సమావేశమయ్యారు.

Compensation Distribution
వ్యవసాయాధికారుల విచారణ

By

Published : Mar 2, 2021, 1:52 PM IST

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లిలో పంట నష్ట పరిహార పంపిణీకి సంబంధించి జరిగిన అవకతవకలపై విచారణ జరిగింది. గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సంయుక్త సంచాలకులు మోహనరావు.. రైతులతో సమావేశమయ్యారు. పరిహారం పంపిణీ గురించి రైతులు అధికారికి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details