ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతికి మద్దతుగా న్యాయవాదుల నిరాహార దీక్ష - అమరావతి కోసం న్యాయవాదుల దీక్షలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... కృష్ణా జిల్లా నందిగామలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని న్యాయవాదులకు సంఘీభావం ప్రకటించారు.

న్యాయవాదుల నిరాహార దీక్ష
న్యాయవాదుల నిరాహార దీక్ష

By

Published : Jan 25, 2020, 5:09 PM IST

అమరావతికి మద్దతుగా న్యాయవాదుల నిరాహార దీక్ష

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details