ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దీపావళి సంబరాల్లో ప్రమాదం..ఒకరు మృతి

దీపావళి సంబరాల్లో విషాదం నెలకొంది. టపాసులు కాలుస్తూ బాపులపాడు మండలం కొయ్యూరులో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Nov 14, 2020, 10:41 PM IST

Published : Nov 14, 2020, 10:41 PM IST

accidental-death-of-a-person-in-diwali-celebrations
దీపావళి సంబరాల్లో విషాదం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో దీపావళి సంబరాల్లో విషాదం నెలకొంది. టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు రాజేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బిహార్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details