ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి - crime news in krishna dst

ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మండపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జరిగింది.

Accident of Natutupaki killed by person
ప్రమాదవశాత్తు నాటుతుపాకి పేలి వ్యక్తి మృతి

By

Published : Apr 14, 2020, 2:09 PM IST

కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి.. ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడిని తమిళనాడు పళని జిల్లాకు చెందిన నక్కల వెల్లి రాజాగా పోలీసులు గుర్తించారు. నాలుగు నెలలుగా చేపల చెరువు వద్ద పిట్టలు తోలడానికి అతను కాపలాగా పనిచేస్తున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details