ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Accident: కృష్ణా జిల్లా తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం.. ఇద్దరు మృతి

By

Published : Apr 20, 2022, 8:46 AM IST

Updated : Apr 20, 2022, 12:07 PM IST

Accident at Tadanki flyover in Krishna district
కృష్ణా జిల్లా తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం

08:43 April 20

ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుకనుంచి ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Accident: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌ను.. ఓ ట్రావెల్స్‌ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి యానాం వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

SEXUAL HARASSMENT : విద్యార్థునుల పాలిట కీచకుల్లా అధ్యాపకులు.. వెకిలి చేష్టలతో వేధింపులు

Last Updated : Apr 20, 2022, 12:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details