కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురంలో గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కనకపూడి మమతగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురంలో గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కనకపూడి మమతగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: