ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండచిలువ - krishna district news

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. భారీగా చేపలు దొరికాయని సంబరపడి... వల బయటకు తీసిన జాలర్లు.... పామును చూసి భయపడిపోయారు.

జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండచిలువ
జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండచిలువ

By

Published : Oct 8, 2020, 10:00 AM IST


కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. కృష్ణానది పాయలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో కొండచిలువ పడింది. ఆశ్చర్యపోయిన జాలర్లు వెంటనే అధికారులు సమాచారం అందించారు. ఆ కొండ చిలువను అధికారులు బంధించి తమతో తీసుకెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details