ఇవి కూడా చదవండి:
తెదేపా గూటికి 100 మంది వైకాపా కార్యకర్తలు - కృష్ణా జిల్లా నూజివీడు
చంద్రబాబు గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పలువురు వైకాపా కార్యకర్తలు తెలియజేశారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన 100మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.
తెదేాపాలో చేరిన కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన 100మంది వైకాపా కార్యకర్తలు