ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 3, 2021, 10:08 AM IST

ETV Bharat / state

10 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం..

కృష్ణా జిల్లా ఆత్కూరు వాటర్ ట్యాంక్ బజారులో 10 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం రేపింది. ఎక్కడ తమను గాయపరుస్తుందేమోనన్న భయంతో స్థానికులు పామును చంపేశారు.

10-feet-long-python-at-athkuru-village-at-krishna-district
10 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం.. కర్రలతో కొట్టి చంపిన స్థానికులు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వాటర్ ట్యాంక్ బజారులో కొండచిలువ కలకలం రేపింది. 10 అడుగుల పొడవున్న కొండచిలువను చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కర్రలతో దాడి చేసి కొండచిలువను చంపేశారు. అనంతరం అక్కడున్నవారంతా పామును పట్టుకొని ఫొటోలు దిగారు.

ABOUT THE AUTHOR

...view details