ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''రుజువు చేయండి.. లేదంటే బాబు దీక్షలో ధర్నా చేస్తా'' - latest news of kolusu pardhasaradhi

''తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన చార్జ్ షీట్లో అనవసరంగా నా పేరును ప్రస్తావించారు.ఈ పరిణామంపై న్యాయపోరాటం చేస్తా'' అని వైకాపా శాసనసభ్యులు పార్థసారథి గుంటూరులో చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న కొలుసు పార్థసారథి

By

Published : Nov 13, 2019, 9:54 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న కొలుసు పార్థసారథి

గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడారు. తెదేపా నాయకులు విడుదల చేసిన చార్జిషీట్​లో తన పేరు అనవసరంగా ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలతో ఆరోపణలు రుజువు చేయలేకపోతే గురువారం విజయవాడ ధర్నాచౌక్​లో చంద్రబాబు చేసే దీక్షలో.. తాను కూడా తెదేపాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. ధర్నా కోసం పోలీసుల అనుమతి కోరినట్టు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details