గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తతలపై వైకాపా నేతలు స్పందించారు. తెదేపా నేతలు ఉద్రిక్తతలు సృష్టించాలన్న ఉద్దేశంతోనే విజయవాడ నుంచి వచ్చారని ఆరోపించారు. పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారని అన్నారు. అల్లర్లు జరిపేందుకు కుట్ర పన్నారని ఆరోపణ చేశారు.
TAGGED:
మాచర్ల ఎమ్మెల్యే