ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శానిటైజర్ తాగి యువకుడు మృతి - శానిటైజర్ తాగి యువకుడు మృతి

మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందిన సంఘటన గుంటూరులో జరిగింది. మద్యం దొరకకపోవటంతో శానిటైజర్ తాగి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

young man died of drinking sanitizer in guntur district
శానిటైజర్ తాగి యువకుడు మృతి

By

Published : Jul 23, 2020, 12:30 PM IST

మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందిన సంఘటన గుంటూరులో జరిగింది. జిల్లాలోని బాలాజీ నగర్​కు చెందిన మహేశ్ అనే యువకుడు కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం దొరకకపోవటంతో ఐదు శానిటైజర్ డబ్బాలను కొనుగోలు చేసి సేవించాడు. శానిటైజర్ సేవించిన అతడిని తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details