ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు నిరసన తెలిపారు. అమరావతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి గుర్తుగా నల్ల పావురం, రైతుల పోరాటానికి చిహ్నంగా ఎర్ర పావురం, శాంతికి గుర్తుగా తెల్ల పావురాన్ని మహిళలు ఎగురవేశారు.
తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళల నిరసన - తుళ్లూరు మహిళలు నిరసన
గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు నిరసన తెలిపారు. అమరావతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి గుర్తుగా నల్ల పావురం, రైతుల పోరాటానికి చిహ్నంగా ఎర్ర పావురం, శాంతికి గుర్తుగా తెల్ల పావురాన్ని మహిళలు ఎగురవేశారు.
![తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళల నిరసన womens protest at tulluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8329285-980-8329285-1596801226267.jpg)
తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు నిరసన