ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 2, 2020, 11:18 AM IST

ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్ర ఎంతో ముఖ్యం'

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సిరంగిపాలెంలో మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి... పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు.

We are- our hygiene (manam- ma parisubhratha) programme at sirangipalem  in guntur district
We are- our hygiene (manam- ma parisubhratha) programme at sirangipalem in guntur district

పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం మండలం సిరంగిపాలెంలో ప్రభుత్వం... మనం-మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ముందుగా ప్రతిజ్ఞ చేసి... పరిసరాలు పరిశుభ్రత గురించి ఎమ్మెల్యే వివరించారు. రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకున్న రైతులకు విత్తనాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details