ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లను ఏపీలో అంగీకరించం' - ap capital issue

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన... వివాదాస్పద ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లను రాష్ట్రంలో అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏపీలోని మైనార్జీలకు ఎలాంటి ఇబ్బంది కలగనీయబోమని స్పష్టం చేశారు. ఎన్ఆర్​సీ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పారు. కియా పరిశ్రమ తరలిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులని స్పష్టం చేశారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

By

Published : Feb 6, 2020, 10:43 PM IST

మీడియాతో సజ్జల రామకృష్ణా రెడ్డి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details