ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయికి నీటిమట్టం - ఏపీ తాజా వార్తలు

Pulichintala Project
పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయికి నీటిమట్టం

By

Published : Jul 17, 2021, 7:49 PM IST

Updated : Jul 17, 2021, 8:33 PM IST

19:46 July 17

43.74 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ

పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయిలోకి నీరు వచ్చి చేరటంతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77టీఎంసీలుగా కాగా.. ప్రస్తుత నీటినిల్వ 43.74 టీఎంసీలుగా ఉంది.  నీటి ప్రవాహం పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి.. 30వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 

ఇదీ చదవండి: 

కాడెడ్లకు బాడుగ చెల్లించలేక.. పొట్టేలుతో పొలం దున్నిన రైతు

Last Updated : Jul 17, 2021, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details