ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోరంట్ల నుంచి తిరుమలకు వైకాపా నేతల పాదయాత్ర - Walk to goraaamtla to tirumala ycp candidates

వైకాపా అధినేత జగన్​ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా గుంటూరు జిల్లా గోరంట్ల నుంచి పలువురు పార్టీ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.

గోరంట్ల నుంచి తిరుమలకు వైకాపా నేతల పాదయాత్ర

By

Published : Jun 5, 2019, 12:53 PM IST

గోరంట్ల నుంచి తిరుమలకు వైకాపా నేతల పాదయాత్ర

వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన ఆ పార్టీ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నగరాలకు చెందిన పలువురు గతంలో మొక్కుకున్నారు. వీరిలో జగన్​తో పాటు పాదయాత్రలో మొదటి నుంచి పాల్గొన్న పురుషోత్తం ఉన్నారు. పాదయాత్రగా వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించే నాయకులకు పలువురు అభినందనలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details