గుంటూరు జిల్లా వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్గా డా. ఎస్కే దస్తగిరి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మెన్గా తెల్లాకుల రాజేష్ కన్నాను కౌన్సిలర్లు ఎన్నికున్నారు. ఎన్నికల ప్రత్యేక అధికారి భాస్కర్ నాయుడు 30 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.
వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్గా డా. ఎస్కే దస్తగిరి - ap municipal elections latest news
గుంటూరు జిల్లా వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్గా డా. ఎస్కే దస్తగిరి, వైస్ ఛైర్మెన్గా తెల్లాకుల రాజేష్ కన్నా ఎన్నికయ్యారు.
![వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్గా డా. ఎస్కే దస్తగిరి vinukonda municipal elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11060041-1103-11060041-1616069405563.jpg)
vinukonda municipal elections