ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓగేరు కాల్వలో గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యం

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఓగేరు కాల్వలో గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు అది కొట్టుకొచ్చి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

By

Published : Feb 21, 2021, 9:56 AM IST

Published : Feb 21, 2021, 9:56 AM IST

unidentified skeleton is found in the Ogeru canal in guntur district
ఓగేరు కాల్వలో గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యం

గుర్తు తెలియని అస్తిపంజరం లభ్యమైన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. అచ్చమ్మ పాలెం శివారులోని ఓగేరు కాల్వలో అస్థిపంజరాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అది కాల్వలోని పొదల్లో ఇరుక్కుపోయి ఉందని తెలిపారు.

అస్థిపంజరం ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకువచ్చి ఉండవచ్చని భావిస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ పోలీసులు పేర్కొన్నారు. క్లూస్ టీమ్ ద్వారా అస్థిపంజరాన్ని ల్యాబ్​కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details