ద్విచక్రవాహనాలు తగులబెట్టిన దుండగులు
ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు - గుంటూరులో ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
గుంటూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. గుంటూరు వారి తోట ఐదో లైన్లోని ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి తగులబెట్టారు. సుమారుగా ఏడు వాహనాలకు నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు Unidentified persons burned two-wheelers in Guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5833893-882-5833893-1579929623706.jpg)
గుంటూరులో ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
.