పల్నాడులో 'కీచకులు'
చికిత్స పొందుతున్నవారిపై అఘాయిత్యం - girls
గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

పల్నాడులో 'కీచకులు'
Last Updated : Mar 11, 2019, 6:40 PM IST