ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాయిలర్ పేలి చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరు మృతి - గుంటూరులో బాయిలర్ పేలిన ఘటన

గుంటూరు జిల్లా ఈపూరు వద్ద బాయిలర్ పేలిన ఘటనలో.. చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆరు రోజుల క్రితం సంభవించింది.

బాయిలర్ పేలి చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరు మృతి
బాయిలర్ పేలి చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరు మృతి

By

Published : Mar 3, 2021, 10:34 PM IST

ఆరు రోజుల క్రితం.. గుంటూరు జిల్లా ఈపూరు వద్ద బాయిలర్ పేలిన ఘటనలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వీరిలో ఇద్దరు మరణించారు. మృతులు ఫణిభూషణ్, రాజేష్​గా వైద్యులు వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మిగిలినవారి పరిస్థితీ.. విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కోటప్పకొండలో ఎస్పీ విశాల్ గున్నీ పర్యటన

ABOUT THE AUTHOR

...view details