ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి ఉద్యమంలో మరో ఇద్దరు రైతులు మృతి - అమరావతి ఉద్యమం వార్తలు

అమరావతి పోరులో రైతు కూలీల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. అమరావతికి మద్దతుగా దీక్షల్లో పాల్గొంటున్న మరో ఇద్దరు రైతులు మృతి చెందారు.

Two farmers are died for capital amaravathi protest in guntur
అమరావతి ఉద్యోమంలో మరో ఇద్దరు రైతులు మృతి

By

Published : Feb 29, 2020, 4:42 PM IST

అమరావతి ఉద్యమంలో మరో ఇద్దరు రైతులు మృతి

అమరావతి ఉద్యమంలో మరో రెండు గుండెలు ఆగిపోయాయి. రాయపూడిలో రైతు కూలీ మస్తాన్ గుండెపోటుతో మృతి చెందాడు. మస్తాన్ అమరావతికి మద్దతుగా దీక్షల్లో పాల్గొనేవాడు. రాజధానిని తరలిస్తున్నారన్న మనస్తాపంతోనే ఆయన చనిపోయాడని బంధువులు చెబుతున్నారు. మస్తాన్‌ మృతదేహానికి దీక్షా శిబిరంలో రైతులు నివాళులు అర్పించారు.

వెలగపూడిలో రైతు కూలీ సలివేంద్ర సంషోను గుండెపోటుతో మరణించాడు. సంషోను కొన్నాళ్లుగా అమరావతికి మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నాడు.

ఇదీ చదవండి:వెలగపూడి.. 74వ రోజూ తగ్గని రాజధాని పరిరక్షణ పోరాట వేడి

ABOUT THE AUTHOR

...view details