ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు ప్రమాదంలో సోదరులు మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

తెలంగాణలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన ఇద్దరు సోదరులు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.

By

Published : Feb 23, 2021, 4:06 PM IST

accident
కారు ప్రమాదంలో సోదరులు మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న సోదరులు కారు ప్రమాదంలో మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అన్నదమ్ముల మృతితో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన శ్రీనివాసరావుకు భార్య, ముగ్గురు పిల్లలుండగా.. రాంబాబుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మాల్యాలపల్లి వద్ద కారు అదుపుతప్పి ఈ దుర్ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details