ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు ప్రమాదంలో సోదరులు మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు - నరసరావు పేట బంగారం వ్యాపారులు తెలంగాణలో మృతి

తెలంగాణలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన ఇద్దరు సోదరులు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.

accident
కారు ప్రమాదంలో సోదరులు మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

By

Published : Feb 23, 2021, 4:06 PM IST

బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న సోదరులు కారు ప్రమాదంలో మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అన్నదమ్ముల మృతితో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన శ్రీనివాసరావుకు భార్య, ముగ్గురు పిల్లలుండగా.. రాంబాబుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మాల్యాలపల్లి వద్ద కారు అదుపుతప్పి ఈ దుర్ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details